భక్తి
తిరుమల పవిత్రకు భంగం కలిగించిన వారిపై కేసు నమోదు చేయాలి

తిరుపతి:
_పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా గత పాలకులు వాడుకున్నారు సా మంచి శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి____
విజయవాడ
ఎపీలో యన్డీఎ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో జులై 8న బీజేపీ విస్త్రత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాం
ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశానికి పురంధేశ్వరి అధ్యక్షత వహిస్తారు
కేంద్ర మంత్రి మురుగన్, శివప్రకాష్ జీ, అరుణ్ సింగ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొంటారు
2,220 మంది ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సమాచారం అందించారు
గత ప్రభుత్వంలో గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది
ఇందుకు బీజేపీ అన్ని విధాలా వారికి సహకరిస్తూ ముందుకు సాగుతుంది
ఈ సమావేశంలో రెండు తీర్మానాలను ప్రధానంగా చేయనున్నాం
ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్ సెల్ అన్ని స్థాయిల్లో ఏర్పాటు చేస్తాం
టీటీడీ కేంద్రంగా తిరుమల శ్రీవారి ఆస్తులను, నిధులను దుర్వినియోగం చేశారు
పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా గత పాలకులు వాడుకున్నారు
వైసీపీ అభ్యర్దిని గెలుపించుకోవాడనికి ఛైర్మన్ గా పని చేసిన కరుణాకర్ రెడ్డి టీటీడీ నిధులను వాడుకున్నారు
ఇళ్ల స్థలాలకేటాయింపులోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారు
వైసీపీకి అనుకూలంగా ఉన్న వీర విధేయులకు కొండ మీద షాపులను కేటాయించారు
హాకర్ లైసెన్స్ కలిగిన వారికి కూడా షాపులు పెట్టుకునేలా గత బోర్డు సమావేశంలో నిర్ణయించారు
ఆ తీర్మానం కాపీని మాత్రం బయటకు రాకుండా కరుణాకర్ రెడ్డి దాచి పెట్టారు
16 మందికి వైసీపీకి అనుకూలంగా పని చేయాలని ఆదేశిస్తూ.. వారికి షాపులు ఇచ్చారు
షాపుల షిప్టింగ్ కోసం అనేక మంది లక్షల రూపాయలను కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు
మొన్న ఎన్నికలలో ఓడిపోవడంతో.. డబ్బులు ఇచ్చిన వారంతా భూమనను నిలదీశారు
దీంతో పాత తేదీలతో సంతకాలు పెట్టి.. 16 మందికి షాపులు కేటాయించినట్లు పత్రాలు ఇచ్చారు
ఆధ్యాత్మిక చింతనతో ఉండాల్సిన తిరుమల కొండను వారి అక్రమాలకు కేంద్రంగా మార్చుకున్నారు
కొండ పైకి రాజకీయాలు తీసుకువచ్చి.. ధర్మారెడ్డి, కరుణాకరరెడ్డి షాపుల షిప్టింగ్ ను అక్రమంగా చేపట్టారు
ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి ఇఓ విజిలెన్స్ విచారణ చేయించి చర్యలు తీసుకోవాలి
ఎక్కడో ఉన్న ఒక షాపు ను వకుళమాత ఎదురుకి, మరొకటి మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్ లో కట్టపెట్టారు
వారికి ఆర్ధికంగా లబ్ది చేకూర్చే విధంగా చేసేందుకు లక్షల రూపాయలు వసూలు చేశారు
భూమన ఇంటికెళ్లి పత్రాలపై సంతకాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఈ 16 మంది కి షాపుల కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలి
తిరుమల పవిత్రకు భంగం కలిగించిన వారిపై కేసు నమోదు చేయాలి
రాష్ట్రపతి ఆమోద ముద్రతో నేర న్యాయ చట్టాలను ప్రక్షాళన చేస్తూ.. సరికొత్త చట్టాలను తీసుకురావడం అభినందనీయం
కాలం చెల్లిన సెక్షన్లు తొలగించి.. 358కి కుదిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు
సమాజంలో సంస్కరణలు తీసుకువచ్చే విధంగా ఆలోచన చేసిన ప్రధాని మోడీకి మా ధన్యవాదాలు
బాధితులకు వీలైనంత త్వరగా సత్వర న్యాయం చేయాలని యన్డీఎ ప్రభుత్వం భావిస్తుంది
చిన్నారులపై దారుణాలకు పాల్పడితే మరణశిక్ష కూడా పడే విధంగా ఈచట్టాలు ఉండాలి
మాజీ ముఖ్యమంత్రి పదకుండోనంద స్వామి గా అవతరించారు
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తప్పు చేసి జైలు కి వెళ్తే మన మాజీ ముఖ్యమంత్రి పదకుండో నంద స్వామి వేదాలు చెప్తున్నారు
ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విద్వాంసకార, అరాచక పాలన చేసి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు
అరాచక పాలన తో జగన్ మూడు అంకెల సంఖ్య నుండి రెండు అంకెల స్థానానికి పడిపోయాడు
ఇప్పడికైన తన ప్రవర్తనలో మార్పు రావాలని కోరుకుంటున్నా
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక