ఆంధ్రప్రదేశ్
పాణ్యo మండల సర్వ సభ్య సమావేశం

నంద్యాల జిల్లా
పాణ్యం నియోజకవర్గం
నియోజకవర్గ పరిధిలోని, పాణ్యo MPDO ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు…* నూతనంగా ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటి సారిగా సమావేశానికి విచ్చెయ్యడం తో సంబధిత అధికారులు,సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,జడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీమతి *గౌరు చరిత రెడ్డి*ని పుష్ప గుచ్చలు,శాలువాలతో స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు
*మన ప్రియతమ నాయకురాలు, పాణ్యం ఎమ్యెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు…*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చరిత రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లో సర్పంచులకు నిధులు మంజూరు చేయలేని దుస్థితిలో ఉంది అని,గ్రామాల్లో అభివృద్ధి శూన్యo అనీ అంతేకాకుoడ మండలం లో ఉన్న ప్రతి గ్రామాల లో ప్రజలకు ఇబ్బంది పడకుండా రోడ్లు,డ్రైనేజీ, వీధి లైట్ల,త్రాగు నీటి సమస్యలు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు, నిలిచిపోయిన పనులను, ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం లో పనులు పూర్తి చేసి పాలనను కొనసాగిస్తాం అని ఎమ్మెల్యే తెలిపారు
ఈ కార్యక్రమంలో… పాణ్యo మండల ZPTC,MPP, పాణ్యo మండల తహసీల్దార్ గారు,MDO గారు,ఇంకా మండలంలోని పలువురు సర్పంచులు,ఎంపీటీసీ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక