జాతీయం
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఢిల్లీ :
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరు. హైదరాబాద్-బెంగళూరు, విశాఖ-చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తాం. ఓర్వకల్లు, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. కొప్పర్తి.. విశాఖ-చెన్నై కారిడార్ కిందకు వస్తుంది. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయి. గత ఐదేళ్లుగా వైసీపీ హయాంలో ఏపీ వెనుకబడింది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక