ఆంధ్రప్రదేశ్
పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది …అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తాం..ఎం.పి బస్తిపాటి నాగరాజు

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటి
పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి, లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిందని ఆరోపించారు.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.. ఇక రేపు సెలవు దినం కావడంతో పింఛన్ దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒక రోజు ముందే పెన్షన్లను పంపిణీ చేసిందన్న ఎం.పి నాగరాజు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక