ఆంధ్రప్రదేశ్
ప్రతి పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉండాలి ! మహేష్ డేగల తెలుగు పండిత ఉపాధ్యాయులు జాతీయ అధ్యక్షులు హిందూ ఉపాధ్యాయ సమితి

హిందూ ఉపాధ్యాయ సమితి
67/2020
తెలుగు భాషాభిమానులకు
ప్రతి తెలుగు భాషాభిమాని ప్లకార్డులతో రాబోయే విద్యా సంవత్సరం నుండి (2024- 25)ప్రతి పాఠశాలలో తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం తో పాటు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ మొదటి సంతకంతో నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేయాలని. అందరం డిమాండ్ చేద్దాం కాబట్టి ఇది ఒక సామాజిక ఉద్యమంగా మారుద్దాం ప్రతి తెలుగు భాషాభిమాని ప్లకార్డులో తెలుగు మాధ్యమాన్ని ప్రారంభించండి అని రాసి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లలో పంపండి కచ్చితంగా మనము కొత్త ప్రభుత్వము కొత్త జీవో విడుదల చేస్తుంది. మన తెలుగు భాష ఉద్ధరించబడుతుంది.
మహేష్ డేగల
తెలుగు పండిత ఉపాధ్యాయులు
జాతీయ అధ్యక్షులు
హిందూ ఉపాధ్యాయ సమితి
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక