ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉదృతి డ్యామ్ 8 గేట్లు 12 అడుగులు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుండి 3,26,481 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీనితో జలాశయం నీటిమట్టం నీటి సామర్థ్యం పూర్తిస్థాయికి చేరుకోవడంతో జలాశయం 8 రేడియల్ క్రెస్టు గేట్లు 12 అడుగులు 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి మొత్తం శ్రీశైలం జలాశయం నుండి ఔట్ ఫ్లోగా 3,80,499 క్యూసెక్కుల వరద నీటిని దిగువ నాగార్జునసాగర్ కు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అనీటి కూడా దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో 885 అడుగులు చేరింది మరోపక్క జలాశయం నీటి నిల్వ కూడా 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో 215.8070 టీఎంసీలుగా చేరింది జలాశయం వరద ఉధృతి ఇలాగే పెరిగితే జలాశయం క్రస్ట్ గేట్ల ఎత్తును పెంచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది…..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68103