ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి సంధర్భంగా గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్,
కర్నూలు బ్యూరో
…వినాయక చవితి సంధర్భంగా గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు
వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ఎం.పి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ వినాయక చవితి సంధర్భంగా వాడవాడలు గణేష్ మండపాల తో కళకళలాడాల్సిన సమయంలో విజయవాడలో కురిసిన భారీ వర్షాలు, వరదలు అక్కడి ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు… వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుండటంతో పాటు , ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు..ఇక రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణేషుడిని కోరుకున్నానన్న ఎం.పి.. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎం.పి కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్థులు పాల్గొన్నారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక