ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి ఈ- ఐ కేంద్రం సేవలు నిలిపివేత ?

ఆంధ్ర ప్రదేశ్
2018 వ సం” లో టిడిపి గవర్నమెంట్ – అపోలో అద్వరయంలో ( ppp- పాజెక్ట్) మొదలు పెట్టిన 115 ఈ – ఐ కేంద్రాలు ద్వారా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల కు పైన ప్రజలు లబ్ధి పొందారు, ఈ ఐ కేంద్రాలలో కంటికి సంబంధించిన దృష్టి లోపం, కంటి శుక్లాలు,డయాబెటిక్ రేటినోపతీ,హేపర్మేటిక్ రిటైనోపతి, గ్లకోమా వంటి వ్యాధులను ఆధునిక పరికరాలు అయిన ఆటో రిఫ్రాక్టర్,మరియు ఫండస్ కెమెరా తో గుర్తించడం జరిగేవి, దృష్టి లోపం ఉన్న వాళ్లకు ఉచిత కళ్ళజోడు కూడా పంపిణీ చేసే వారు, అలాంటి ఈ ఉపయోగకరమైన ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రాలు 04.09.2024 నుండి కాంట్రాక్టు అయిపోయింది అనే నెపంతో మూసివేశారు, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని మాకు నోటీసు ఇచ్చారు. వందలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితి లో రోడ్డున పడుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక