Uncategorized
ఎంఎంఎస్ ఆఫీస్ ఆవరణంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం

ఏపీ టుడే న్యూస్ – నంద్యాల జిల్లా- సిరివెళ్ళ- ఉల్లి. గుర్రప్ప.
సిరివెళ్ళ : (ఏపీ టుడే న్యూస్)-స్థానిక మండల పరిధిలోని మండల సీసీలతో మరియు వివోఏ లతో కలిసి మొక్కలు నాటుతున్న సిరివెళ్ల ఏపిఎం పుణ్యవతి మేడం . ఈ సందర్భంగా. ఏపీఎం మాట్లాడుతూ పరిసరాల
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా -ఉంచుకొని వివిధ
రకాల సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకోవాలని, ప్రతి మహిళ తన ఇంటి ఆవరణలో బాధ్యతగా శుభ్రంగా
ఉంచుకోవాలని, సూచించారు.
ఈ కార్యక్రమంలో- సీసీ -లు రామచంద్రుడు, శ్రీనివాసులు, మహేశ్వరి-అకౌంటెంట్ ప్రసాదు -బాలకృష్ణ, -మండలంలోని వివోఏలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక