ఆంధ్రప్రదేశ్
ప్రతి స్తంభానికి ఎల్ ఇ డీ బల్బులు – సర్పంచ్ పెద్ది రమణయ్య( రాయల్ )

ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గురప్ప – నంద్యాల జిల్లా
10 నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు.
*శిరివెళ్ల:- (మహాదేవపురం)*: మండల పరిధిలోని మహాదేవ పురం గ్రామంలో 10 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి లైన్ లాగి ఎల్ ఇ డి బల్బులు అమార్చినట్లు సర్పంచ్ పెద్ది రమణయ్య పేర్కొన్నారు.
గ్రామంలో డ్యామేజ్ పోల్స్ స్థానంలో మరియు నూతన కాలానికి సోమవారం 10,విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, కేబుల్ లాగి, ఎల్ఈడి విద్యుత్ బల్బులు అమర్చి విద్యుత్ కాంతులు విరజిమ్మే లా తగిన చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
కొత్త విద్యుత్ లైన్ తో పాటు మరమ్మతులకు గురైన వాటిని స్థానంలో సైతం నూతన ఎల్ ఈ డి స్ట్రీట్ లైట్లను అమర్చామన్నారు.
గ్రామంలోని వీధులు సైతం ఎల్ ఈ డి బల్బుల కాంతి వెలుతురులో ఉండాలన్న సదుద్దేశంతో వీధి వీధినా ఎల్ఈడీ బల్బుల సౌకర్యం అమర్చినట్లు పెద్దీ రమణయ్య తెలిపారు.
ఎల్ఈడి బల్బుల ఏర్పాటు నూతన స్తంభాల నిర్మాణం అంతర్గత సీసీ రోడ్డు నిర్మానాలు మౌలిక వసతుల కల్పన ఎప్పటికప్పుడు వెంటనే స్పందిస్తూ పూర్తి చేయడం జరుగుతున్నదని సర్పంచ్ సేవలను కొనియాడుతూ మహాదేవపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక