తెలంగాణ
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న

Hyderabad:
నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు *నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా* ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న. కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి, సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రజిని కుమార్, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, తీన్మార్ మల్లన్న
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక