ఆంధ్రప్రదేశ్
వరుసగా ఐదో నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి.

వరుసగా ఐదో నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి.
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం(ఉరుకుంద) రిపోర్టర్:
కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో కుటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదో నెల కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి,కౌతాళం మండలం అధ్యక్షులు చుడి ఉలిగయ్య,యువ నాయకులు ఎన్.రాకేష్ రెడ్డి,సతీష్ నాయుడు,సురేష్ నాయుడు,శివ పాల్గొన్నారు.అనంతరం ఇంచార్జ్ మాట్లాడుతూ ….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఐదో నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం విజయవంతంగా అధికారులు మరియు నాయకులు, కార్యకర్తల చేత ప్రతి నెల ఒకటవ తేదీనె పెన్షన్ పంపిణీ చేయించే ఘనత మన సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు సిద్ధప్పన్న ,రామలింగ, చిన్న, లక్కే గోవిందు ఉరుకుంద గ్రామ నాయకులు ఎంపిటీసీ పోతులయ్య, నర్సన్న, అయ్యప్ప, ఉసెని,మహాదేవ నాయుడు,చిరంజీవి, తాయప్ప, కౌతాళం గిరి,రచ్చమర్రి శివ, వీరేష్, నాగరాజు,రాఘప్ప మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక