ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమానికి 25006 రూపాయల చెక్కు అందజేసిన శ్రీ రచన సీడ్స్ అధినేత చంద్రశేఖర రావు

అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమానికి 25006 రూపాయల చెక్కు అందజేసిన శ్రీ రచన సీడ్స్ అధినేత చంద్రశేఖర రావు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు శ్రీ రచన సీడ్స్ అధినేత మద్దినేని సుబ్బారావు వారి సతీమణి పద్మావతి లెట్ వారి జ్ఞాపకార్థం ఈరోజు సప్తగిరి అయ్యప్ప స్వామి టెంపుల్ మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమానికి 25 వేల రూపాయలు చెక్కుని సత్యనారాయణ స్వామి గురు స్వామికి అందజేశారు. చంద్రశేఖర రావు మాట్లాడుతూ మా తండ్రి అయిన మద్దినేని సుబ్బారావు శ్రీ రచన సీడ్స్ అధినేత ఆయన జ్ఞాపకార్థం ఈరోజు అయ్యప్ప స్వాములకు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించడం జరుగుతుందని అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించడం మాకు మా కుటుంబములకు చాలా ఆనందంగా ఉందని అలాగే ప్రతి ఏటా ఇలాగే మా తరఫునుంచి సహాయం అందిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గురుస్వామి సత్యనారాయణ స్వామి మరియు ,చంద్రశేఖర రావు, లక్ష్మి ,వెంకట సాయిరాం ,వెంకట మౌనిక, తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక