ఆంధ్రప్రదేశ్
భూ సమస్యల పరిష్కారానికె ఈ రెవెన్యూ సదస్సులు :- టీడీపీ మండల నాయకులు కనిగిరి AMC యారవ శ్రీనివాస్

ప్రకాశం జిల్లా /పామూరు ఏపీ టుడే న్యూస్ జనవరి 3
పామూరు మండలం నుచ్చుపొద పంచాయితీ, చిలకపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పామూరు తహసీల్దారు రమణారావు, కనిగిరి AMC యారవ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ సభకు విచ్చేసిన ప్రజల వద్ద వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రెవిన్యూ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది మరియు గ్రామ టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక