ఆంధ్రప్రదేశ్
డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజనం పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

ప్రకాశం జిల్లా /పామూరు ఏపీ టుడే న్యూస్ జనవరి 4
కనిగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నా బడి భోజనం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలలకె పరిమితమైన మధ్యాన్న భోజన పధకాన్ని కళాశాలకు ప్రభుత్వం విస్తరించడం అభినందననీయమని కలెక్టర్ అన్నారు. అనంతరం కళాశాల బాలబాలికలకతో కలిసి మధ్యాన్న భోజనం చేశారు. ఈ కార్యక్రమం లో కనిగిరి శాసనసభ్యులు Dr.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, కళాశాల సిబ్బంది, బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక