ఆంధ్రప్రదేశ్
నూతన భగీరధ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన కనిగిరి AMC యారవ శ్రీనివాస్
ప్రకాశం జిల్లా /సీయస్ పురం ఎపి టుడే న్యూస్ జనవరి 10

సీయస్ పురం మండలం, సీయస్ పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన భగీరధ వాటర్ ప్లాంట్ ని శుక్రవారం కనిగిరి AMC యారవ శ్రీనివాస్ , CS పురం మండల పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన వెంగయ్య తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో CS పురం గ్రామ సర్పంచ్, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు వెంకటాద్రి తెలుగుయువత పట్టణ అధ్యక్షుడు బత్తుల శ్రీను మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67961