ఆంధ్రప్రదేశ్
కిడ్నీ బాధితురాలు కీర్తి కి 70350/ రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మల్లయ్యకొండ మాజీ చైర్మన్ కనుగొండ మద్దిరెడ్డి….

అన్నమయ్య మదనపల్లె ఏపీ టుడే న్యూస్ జనవరి 16:-
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చిన్నపురం గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి కుమార్తె కీర్తి కి కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. వారి తల్లిదండ్రులు బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని వారికి ఉన్న సంపద అంతను ఖర్చుపెట్టారు. అయినా ఫలితం లేదు. ఇప్పుడు వారి బిడ్డ కోసం ఒక కిడ్నీ దానం చేయడానికి తల్లి తండ్రి సిద్ధపడ్డారు. కానీ ఆ కిడ్నీ మార్పిడికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి దాతల సహాయ సహకారాలతో 70,350 రూపాయలను . కీర్తి తండ్రి ఓబుల్ రెడ్డి కి కనుగొండ మద్ది రెడ్డి అందజేయడం జరిగింది. ఆర్థిక సహాయం అందించిన దాతలలో మద్ది రెడ్డి 25000/నాగభూషణ్ రెడ్డి 5116., రిటైర్డ్ ఇంజనీర్ ఎస్ రాజగోపాల్ రెడ్డి 5000, అంకిశే ట్టిపల్లి రెడ్డి శేఖర్ రెడ్డి 5000, మరి ఇతరులు ఆర్థిక సాయం అందించినారు. ఈ కార్యక్రమంలో కంభం నాగభూషణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రెడ్డి నాడు రామమోహన్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి, మంజునాథరెడ్డి , నాగభూషణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక