ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్లను తొలగించడానికి అక్రమ కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం

ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కల్లూరు మండలం : బస్తీపాడు గ్రామంలో కే.రామ్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా “చౌక (రెషన్) దుకాణం” (పౌర సరఫరాల సంస్థ)నకు డీలర్ గా పని చేస్తున్నారు.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రేషన్ డీలర్లను తొలగించడానికి అక్రమ కుట్రలు చేస్తున్నారు. డీలర్ కే.రామ్మోహన్ రెడ్డి పంచనామలో ఆవాస్తవిక సరుకుల తేడాను పొందుపరిచి షోకాజ్ నోటీసులు జారీ చేసి వీరిపై దౌర్జన్యం చేశారు.. అనంతరం అందరి సమక్షంలో వీ.ఆర్.ఓ. సరుకులు స్వాధీనం చేసుకొనుటకు సరి చూస్తుండగా డీలర్ మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పై టిడిపి నాయకులు దాడి చేశారు.. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కి కలిసి వారి పై తగు చర్యలు తీసుకోవాలి అని అర్జీ అందజేశారు
ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక