MANGALAGIRI :- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నారా లోకేష్ గారు… ఇప్పుడు ఎమ్మెల్యేగా ‘ప్రజాదర్బార్’ పేరిట ప్రజలను కలిసి వారి సమస్యలు...
అమరావతి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమం పేరుని “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్”గా మార్చడం జరిగింది.
Hyderabad: నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు *నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా* ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న. కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ...
హైదరాబాద్: నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది. హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం...
ఢిల్లీలోని తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ఈరోజు ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషి యల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు...
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి...
రాష్ట్ర తెదేపా కార్యాన్నిర్వహక కార్యదర్శి మాట్లాడుతూ పరదాల పాలన నుంచి ప్రజాపాలనలకు నాంది పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా సీఎం సీట్లో కూర్చున్న వెంటనే మొదటి సంతకం...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన #G7 సమ్మిట్ సందర్భంగా ప్రపంచ నేతలను కలిశారు.
కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ...