డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ట్రాన్స్కో వారి ప్రధానమైన 132కేవీ కాకినాడ- రామచంద్రాపురం లైన్ ను మార్పు చేయుటలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు రామచంద్రాపురం,...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం రావులపాలెం మండల వెదిరేశ్వరం, మూలగూడెం గ్రామానికి చెందిన ఇళ్ల వెంకటేశ్వరావు,నాగలక్ష్మి దంపతులకు జన్మించిన ఇళ్ల అఖిల్ అనే నాలుగు నెలలు బాలుడికి...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం కొత్తపేట కు చెందిన పెద్దింటి రామం తన అభిరుచిని చాటుకుంటూ ఉంటాడు ఆ క్రమంలోనే గోమతి చక్రాలను సేకరించారు గోమతి చక్రాలు...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం జితేంద్ర సేవా ఫౌండేషన్,మనం ట్రస్ట్ అధ్వర్యంలో జరగనున్న కోనసీమ బాలోత్సవం కార్యక్రమం. కొత్తపేటలో ఆగస్టు 10,11 తేదీల్లో జరగనున్న కోనసీమ బాలోత్సవం...
అమరావతి విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో కనక దుర్గ ఘాట్ రోడ్డు మూసివేశారు మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాని భక్తులకు ఆలయ అధికారులు సూచించారు ఆషాడం సారె...
మొదటి విడతగా 250 కోట్లు విడుదల చేసిన ఆర్థిక మంత్రి తల్లికి వందనం పధకం పై అపోహాలు వద్దు. స్థానిక సంస్థలు బలోపేతం: పాలూరి రాష్ట్ర కార్య వర్గ సబ్యులు పాలూరి సత్యానందంమాట్లాడుతూ ఏపీలో...
నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్థ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు?...
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. *అర్హతలు:* ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలను 2024, జూలై 24వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, అసెంబ్లీ...