తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవాలని కోరుతూ ఎలక్షన్ ముందు నుంచే చిగురువాడకు చెందిన టిడిపి యువ నాయకుడు *వార్తాల శివ యాదవ్* తిరుత్తణి...
*తిరుమల, 2024 జులై 03: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని...
తిరుమల : *తిరుమల, 2024 జూలై 03: అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి...
తిరుమల : టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు సోమవారం సాయంత్రం పలు ఆలయాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆచార వ్యవహారాలు, ధార్మిక అధికారులపై సమీక్షించారు.
తిరుమల తిరుమలలో పాము.భయంతో పరుగులు తీసిన భక్తులు తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో …పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన...
తిరుపతి తిరుమలలో మేము రాజకీయాలు మాట్లాడం : హోంమంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వంలో తిరుమల కొండపైనే, మహిళా మంత్రుల బూతులు గుర్తు చేసుకుంటున్న ప్రజలు.
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం తిరుపతిలోని తన నివాస గృహంలో బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వివరణ తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న ఓ భక్తుని ఆహారంలో “జర్రి” రావడం...
తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో మళ్ళీ మొదలైన అన్న ప్రసాదం పంపిణీ. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలామంది. కానీ ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు,...
తిరుమల: జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....