ఏపీ టుడే న్యూస్ జనార్ధన్ రిపోర్టర్ చిత్తూరు సిటీ. ఇటివల 15.08.2024వ తేదీన చిత్తూర్ పట్టణం లో కట్టమంచి నందు నివాసం ఉండు మునిక్రిష్ణ అను వ్యక్తి యొక్క తాళం వేసివున్న ఇంటి తలుపులు పగలగొట్టి...
తూర్పుగోదావరి జిల్లా : పుష్ప స్టయిల్లో గంజాయి స్మగ్లింగ్.. పట్టుకున్న పోలీసులు పాత ఫర్నిచర్ మాటున బొలెరో వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం నుంచి తీసుకొస్తుండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం...
LIVE : నంద్యాలలో జగన్ ప్రెస్ మీట్
*తిరుపతి జిల్లా…* తిరుపతి జిల్లా:- తిరుపతి రెడ్ సాండర్ యాంటి-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సు (Red Sanders Anti-Smuggling Task Force) ఇంచార్జ్ ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐ.పి.యస్ వారి ఆదేశాల ప్రకారం తిరుపతి టాస్క్...
గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నీలా.. ఇడ్లీలా? 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ అన్నంత ఈజీగా 30లక్షలకు ఓ కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాలను క్యాష్...
ప్రకాశం జిల్లా… కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు. దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్లు రిసీవర్లను పట్టుకోడానికి...
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువు వద్ద 153.80 కిలోలు గంజాయి, కాకినాడ రూరల్ మండల సర్పవరంలో వినాయక విగ్రహలు తయారు చేస్తున్న గౌడౌన్ వద్ద ఉన్న 200...
అమరావతి: జులై 10 ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గు రు బాలర్లు అత్యాాచారం చేసి అనంతరం ఆమెను కాలువలోకి నెట్టేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది....
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ నందు సంచలనం సృష్టించిన మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి...