చిత్తూరు జిల్లా కుప్పం… సీఎం తాలూకా.. మాది కుప్పం మాట తప్పం. అంటూ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరావతికి బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు… కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా...
*చిత్తూరు జిల్లా…..కుప్పం* కుప్పంలో దేవువుని విగ్రహాలు ధ్వంసం.. కుప్పం మండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఘటన సార్వత్రిక ఎన్నికలలో గొల్లపల్లి బూతులు టీడీపీ కిఎక్కువ మెజార్టీ రావడంతో జీర్ణించుకొని వైసీపీ ముక్కలు దేవుడి విగ్రహాలు...
నా అభిమానాన్ని అందుకున్న మొట్టమొదటి మరియు చిట్టచివరి హీరో నువ్వే ఒక నటుడిగా ఎవరు నీ స్థానాన్ని భర్తీ చేయలేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నీ అభిమానిగానే పెరిగా మీ అభిమానిగానే ఉంటా....
జగన్ రెడ్డి ఆదేశాలతో, ఓటమిని జీర్ణించుకోలేక బరి తెగిస్తున్న వైసిపి సైకోలు. పత్తికొండలో వేట కొడవళ్ళతో ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు వర్గీయుడి పై దాడి చేసి టీడీపీ నేత గిరినాథ్ ని హత్య చేసిన...
ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టంపై అవగాహన కలిగి ఉండాలి – ఫోరం ఫర్ ఆర్.టి.ఐ జాతీయ కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళ రెడ్డి పిలుపు – తిరుపతిలో ఫోరం ఫర్...
ఈరోజు(09/06/2024)… కల్లూరు మండలము వీకర్ సెక్షన్ కాలనీలోని నరసింహ, వాసు మాభాషా, అనిల్ తో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపి నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కె.పార్వతమ్మ గారి సమక్షంలో టీడీపిలో...
రామోజీరావు గారి అంతిమ సంస్కారాలకు హాజరై, రామోజీరావు గారి పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గంలో తీరు నగిరిలో తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ టిటిడి “ఇంజనీరింగ్ టెండర్లలో” భారీ కుంభకోణం… జరిగిందని బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు సిఐడి...
తిరుపతి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం సందర్భంగా తిరుపతిలోని మబ్బు యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ రోడ్డులోని రెస్టారెంట్ నందు ఘన నివాళీలు అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర...