ఛాతిలో నాలుగు కేజీల కణితికి ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు లో అరుదైన ఆపరేషన్ నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్ కర్నూలు జిల్లా బ్యూరో దాసరి బేబీ అనే ఓ 40 సంవత్సరాల మహిళ జొన్నగిరి...
అవయవ దానంతో మరో వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చు అవయవదానానికి ముందుకు రావాలి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్ కర్నూలు జిల్లా బ్యూరో అవయవ దానం మానవతా కోణం తో చేసే...
కొత్తపల్లి పంచాయతీలో స్వర్ణ – ఆంధ్ర స్వచ్ఛ – ఆంధ్ర కార్యక్రమం స్వర్ణ – ఆంధ్ర స్వచ్ఛ – ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎలక్ట్రానిక్ వేస్ట్...
జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హెల్త్ డే కార్యక్రమం నాగేంద్రుడు ఏపి టుడే న్యూస్ కర్నూలు బ్యూరో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హెల్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...
ఏపీ టుడే న్యూస్ పుదుచ్చేరి యానాం( మార్చి 24) క్షయవ్యాధిపై సామాజిక అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని జిప్మెర్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి ఆనంద్రాజ్ పేర్కోన్నారు. సోమవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని...
సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం నంద్యాల జిల్లా/ మహానంది, ఏపీ టుడే న్యూస్ సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని నంద్యాల ఆర్డిఓ చల్లా విశ్వనాథ్, ఏఎస్పి మందా జావలి ఆల్ఫోన్స్...
ట్రాక్టర్ బోల్తా పడి 35 మంది గాయాలు పాలైన మహిళలను అందులో ఒకరు అక్కడికక్కడే మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలి. సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం . నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ రిపోర్టర్ ఏపీ టుడే...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ నవంబర్ 28: మంత్రాలయం మండల కేంద్రంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రసిద్ధ ఆర్కే కంటి వైద్యశాల ఎండి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో, మంత్రాలయం శ్రీ మఠం పరిధిలోని శ్రీ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నూతన మెడికల్ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం. నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబిబిఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్స్ కు...