నలంద ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గుర్దీప్ సప్పల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మహారాష్ట్ర :- ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్కు బదులుగా...
గోవాలో విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీ గోవాలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ సీజన్లోనే కోటిమందికిపైగా పర్యాటకులు గోవాను సందర్శించారని, ఇది కరోనా ముందు కంటే 150% అధికమని అక్కడి టూరిజంశాఖ తెలిసింది
పశ్చిమ బెంగాల్ – డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో కాంచనజంగ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్...
సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. *ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.* ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ...
DELHI : రెండు నెలల్లో పట్టాల పైకి వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు వందే భారత్ చైర్ రైళ్లకు కొనసాగింపు గా రానున్న వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో...
జమ్మూ – కాశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై...