చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం.. బడుగుమాకనపల్లి వారపు సంత జాతీయ రహదారిపైనే నిన్నటి వారమే రద్దీతో ప్రజలు ఇబ్బంది లక్షల్లో ఆదాయం ఉన్న కనీస అవసరాలు సున్నా ఈ వారం ఒకసారి వీడియోలో...
న్యూ ఢిల్లీ : *త్వరలో ఏపీకి శుభవార్త* ఆంధ్రప్రదేశ్ లో BPCL రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రము మెగ్గు *దాదాపు 50 వేల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు* ఏపీ...
ఢిల్లీలోని తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ఈరోజు ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషి యల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన #G7 సమ్మిట్ సందర్భంగా ప్రపంచ నేతలను కలిశారు.
కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ...
ఇటలీలో #G7 సమ్మిట్లో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీకి బయలుదేరారు.
G7 సదస్సులో పాల్గొనేందుకు మరియు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీకి చేరుకున్నారు.
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుంది. తిరుమలపై ఓం...
శ్రీకాళహస్తి మాణ స్వీకారానికి విచ్చేసిన భారత ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోడీ గారిని గన్నవరం విమానాశ్రయంలో జనసేన పార్టీ తరఫున ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా...