చిత్తూరు జిల్లా కుప్పం.. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసిపి కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.. కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసిపి కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన...
చిత్తూరు జిల్లా.. కుప్పం.. కుప్పం పట్టణంలోని ఎమ్ ఆర్ రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసిపి నాయకులు కాషాయ జెండా తొలగించి వైసిపి...
నా అభిమానాన్ని అందుకున్న మొట్టమొదటి మరియు చిట్టచివరి హీరో నువ్వే ఒక నటుడిగా ఎవరు నీ స్థానాన్ని భర్తీ చేయలేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నీ అభిమానిగానే పెరిగా మీ అభిమానిగానే ఉంటా....
ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టంపై అవగాహన కలిగి ఉండాలి – ఫోరం ఫర్ ఆర్.టి.ఐ జాతీయ కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళ రెడ్డి పిలుపు – తిరుపతిలో ఫోరం ఫర్...
రామోజీరావు గారి అంతిమ సంస్కారాలకు హాజరై, రామోజీరావు గారి పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు
చిత్తూరు జిల్లా కుప్పం… రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కుప్పం జర్నలిస్టులు… రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం...
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం...
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి...