నేపాల్లో ఈరోజు ఘోర విమాన ప్రమాదం జరగింది. ఖాట్మాండు ఎయిర్పోర్టులో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం శోచనీయమన్నారు. మల్టీ లేటరల్...
ఎకో సెన్సిటివ్ జోన్లలో నివసించే ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏవైనా చర్యలు తీసుకున్నారా లేదా చేపట్టాలని ప్రతిపాదించారా అలా అయితే గత ఐదేళ్లలో కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలని రాష్ట్రాల వారీగా ఇవ్వగలరు అలా...
పదో తరగతి పాసైన విద్యార్థులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తాజాగా సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్మెంట్ సెల్’ మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల...
ఒడిశాలోని పూరీ జగన్నా థుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవే క్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా...
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రాయుడు...
నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్థ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు?...
ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు,...
డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న...