New Delhi: పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ప్రధానిని కోరిన టీడీపీ ఎంపీలు.
నేడు జమ్మలమడుగు *భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు దివంగత నేత, కీర్తిశేషులు భారతీయ జనతా పార్టీ పితామహుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి ఏపీ బీజేపీ* *ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే...
J&K: సాధికారత కలిగిన యువత, సంపన్న జమ్మూ కాశ్మీర్… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో, జమ్మూ కాశ్మీర్లోని మహిళలు, యువత, రైతులు మరియు పేదల అభ్యున్నతికి నిబద్ధతతో…...
J&K : భారతీయ రైల్వే అద్భుతాలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ బ్రిడ్జిపై రైలు విజయవంతమైన ట్రయల్ రన్.
J&k :- ఇది విశ్వాస ప్రేమ, ఇది అభివృద్ధి ప్రేమ… శ్రీనగర్లో ఏర్పాటు చేసిన ‘యువతకు సాధికారత కల్పించడం, J&Kను మార్చడం’ కార్యక్రమంలో ప్రజలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు.
DELHI : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. #అంతర్జాతీయ యోగా దినోత్సవం
Delhi: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు
స్పైస్జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఢిల్లీ నుండి దర్భంగాకి ప్రయాణించిన స్పైస్జెట్ విమానం (SG 486)లో గంటకు పైగా పనిచేయని ఏసీ.
తమిళనాడులో విషాదం.. కల్లకురిచిలో కల్తీసారా తాగి నలుగురు మృతి.. 8 మంది పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.. మృతదేహలతో సారా కేంద్రం దగ్గర గ్రామస్థుల ఆందోళన.. ఘటనపై విచారణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం