శ్రీకాళహస్తి : ఈ రోజు శ్రీకాళహస్తి మండలం, ఊరందూరు గ్రామం ZP హై స్కూల్ నందు నూతన విద్య సంవత్సరానికి సంబంధించి విద్య కానుక పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల ఎమ్మెల్యే గారిని...
చిత్తూరు జిల్లా కుప్పం.. పింఛన్ పెరగడంతో కుప్పంలోని దివ్యాంగులు సంబరాలు… ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.6 వేలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ...
MANGALAGIRI :- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నారా లోకేష్ గారు… ఇప్పుడు ఎమ్మెల్యేగా ‘ప్రజాదర్బార్’ పేరిట ప్రజలను కలిసి వారి సమస్యలు...
అమరావతి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమం పేరుని “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్”గా మార్చడం జరిగింది.
Hyderabad: నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు *నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా* ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న. కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ...
ఢిల్లీలోని తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ఈరోజు ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషి యల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు...
రాష్ట్ర తెదేపా కార్యాన్నిర్వహక కార్యదర్శి మాట్లాడుతూ పరదాల పాలన నుంచి ప్రజాపాలనలకు నాంది పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా సీఎం సీట్లో కూర్చున్న వెంటనే మొదటి సంతకం...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన #G7 సమ్మిట్ సందర్భంగా ప్రపంచ నేతలను కలిశారు.
కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ...