హైదరాబాద్ : రూ.1500 కోసం హైదరాబాద్లో ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేసిన మహిళ హైదరాబాద్ లోని కాచిగూడలో ఫుట్ పాత్ పై తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న ఏడాదిన్నర పాప సోమవారం రాత్రి అపహరణకు గురైంది....
వరంగల్: వరంగల్ లో బీసీల సమర శంఖారావం బీసీ ఇంటలెచ్వల్ ఫోరం ఆధ్వర్యంలో బిసి రిజర్వేషన్ పితామహుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ జాతీయ బిసి కమీషన్ చైర్మన్ శ్రీ బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి...
హైదరాబాద్: ఆగస్టు 06 పత్రికల్లో పనిచేసే వారికి ప్రభుత్వ గుర్తింపు అక్రిడి టేషన్ కార్డుల జారీలో చిన్న పత్రికలను ఎ, బి, సి, డిలుగా విభజించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి జీవో...
*భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక* రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీ వరద వస్తోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరింది. ఈ క్రమంలో అధికారులు...
హైదరాబాద్ : హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాది న్నర బాలుడు మరణించా డు. ఇంటి బయట ఆడుకుం టున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.....
నిజామాబాద్ జిల్లాలో యువజంట ఆత్మహత్య సెల్ఫీ వీడియో నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసు కోవడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పకీరాబాద్- మిట్టాపూర్ మధ్యలో...
అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భర్త.. 48 రోజుల తర్వాత కొలిక్కి వచ్చిన కేసు ఖమ్మం – రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్లో ఒక...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలను 2024, జూలై 24వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, అసెంబ్లీ...
హైదరాబాద్, జూలై 13: విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ఆద్వర్యలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు...