HYDERABAD: *జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు* *ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు.* *కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్...
ఒడిశాలోని బరిపాడ జిల్లాలో దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం. తెలంగాణకు చెందిన ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి. 14 మందికి తీవ్ర గాయాలు, మరో 12 మందికి...
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. AP, TGలో నడిచే 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, ఫలక్నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ,...
సికింద్రాబాద్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ కు యత్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చైన్ స్నాచింగ్ కు యత్నించిన ఓ వ్యక్తిని గమనించిన రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం అరెస్టు చేసినట్లు తెలిపింది. ఒంటరిగా ఉన్న మహిళలనే...
Hyderabad: హైదరాబాద్: బండ్లగూడా పీఎస్ పరిధిలో 18 రోజుల పసికందు రూ.1 లక్షకు విక్రయించిన తండ్రి అసిఫ్.. 4 రోజుల తర్వాత బండ్లగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు. తండ్రి...
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలుస్తుంది. తెలం గాణలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది....
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష హాజరైన ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, అధికారులు
Hyderabad: రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్పై అధికారులతో సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే...
*అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్* సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేశాము: అధికారులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి. పీర్జాదిగుడాను కాంగ్రెస్ పార్టీ...