హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అక్కడ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి...
హైదరాబాద్: నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. నిన్న సాయంత్రం లావణ్యకే నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని 91 సీఆర్పీసీ కింద నోటీసులు.. ఆ తర్వాత...
Hyderabad ప్రజా భవన్ లో చంద్రబాబు స్వాగతం పలికిన సీఎం రేవంత్ సీఎం చంద్రబాబు-రేవంత్ రెడ్డిల భేటీ మొదలు…
*BIG BREAKING* *కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో...
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలను కవర్ చేసేందుకు వెళ్లినా ఓ మీడియా ప్రతినిధిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ అండను చూసుకొని ఓవరాక్షన్...
Hyderabad: శేరిలింగంపల్లి – జేఈఈ ఆలిండియా 800 రాంక్ సాధించిన కురుమోతు రాథోడ్ నవీన్ నాయక్ అనే విద్యార్థి గంజాయికి బానిసై మత్తు పదార్థాలు తీసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్.. కేసీఆర్ పిటిషన్పై ఈరోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామన్న హైకోర్టు..
హైదరాబాద్: మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వహించిన ‘గ్లోబల్ అవార్డ్స్ సెలబ్రేషన్స్-2024’ గోల్డెన్ నంది అవార్డులు మరియు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డులు కార్యక్రమం రవీంద్ర భారతి, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా: సిరికొండ మధుసూదన్...
భద్రాచలం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామాలయం కి చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు ముందుగా ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనుబంధ ఆలయాలను...