హైదరాబాద్: నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది. హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం...
ఢిల్లీలోని తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ఈరోజు ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషి యల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు...
ఇటలీలో #G7 సమ్మిట్లో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీకి బయలుదేరారు.
తిరుపతి :జూన్ 12 ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమలకు వెళ్లనుంది సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి...
చిత్తూరు జిల్లా.. కుప్పం.. కుప్పం పట్టణంలోని ఎమ్ ఆర్ రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసిపి నాయకులు కాషాయ జెండా తొలగించి వైసిపి...
హైదరాబాద్ రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి పార్థివదేహానికి నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం...
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి...