బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టభద్రత నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో ఈ నెల 12 న...
ఏపీ టుడే న్యూస్ : నంద్యాల జిల్లా రుద్రవరం. రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు దసరా సెలవుల లో సమగ్ర శిక్ష వారి సూచనలతో 07 రోజులు పాటు అగ్రికల్చర్ ట్రైనర్ జ్యోతి ప్రియా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రజాసమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు ప్రజల మధ్యకు చేరుకొని వినతులను స్వీకరించి సానుకూలంగా స్పందించి త్వరితగతిన వాటి పరిష్కారం కొరకు అధికారులను రాష్ట్ర మంత్రివర్యులు ఆదేశించారు. ప్రజలు...
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల OP మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గౌరవనీయులైన...
పత్రిక ప్రకటన* ఈనెల 07 వ తేదీ ( సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఈనెల...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని , క్వింటాకు 3,300 గిట్టు బాటు ధర కల్పించాలని సిపిఐ నాయకులు రంగనాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. 1981-1983సంవత్సరం ఎస్ పి జి హస్కూల్ స్టూడెంట్స్ ఆనాటి గవర్నమెంట్ డాక్టర్ అభిబుల్లా అబ్బాయి నేటి నంద్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు కొత్తగా నియమితులై పదవీ...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం(కోసిగి) రిపోర్టర్: 100% అంగవైకల్యం కలిగిన 13 ఏళ్ల బాలుడికి పింఛన్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో నివాసం ఉండేటువంటి కుమ్మరి మల్లికార్జున తల్లిదండ్రులు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: మహనీయుల ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి మానసిక, శారీరక శిక్షణ అనేది వ్యక్తి జీవనానికి ఎంతో అవసరం. వ్యాయామాలు, యోగ, ఆటలు, కథలు మొదలగు అంశాల ద్వారా మానసిక శారీరక...