*BIG BREAKING* *కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో...
న్యూ ఢిల్లీ :జులై 04 ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగి సింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివ...
పేదలపెన్నిధి వంగవీటి మోహనరంగా త్వరలో వంగవీటి విగ్రహ ఏర్పాటు – అరణి శ్రీనివాసులు – తిరుపతి ఎమ్మెల్యే ఈరోజు ఉదయం 11గంటలకు తిరుపతి అనంత వీధి కూడలి నందు రాధారంగా మిత్రమండలి మరియు బలిజసేన రాష్ట్ర...
అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా కృషి చేస్తాను: కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డా. ఎస్. వెంకటేశ్వర్* తిరుపతి, జూలై04: తిరుపతి...
3 నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు సినిమాలు చేస్తా.. మనం OG అంటే.. ప్రజలు క్యాజీ అంటారు… మూడు నెలలపాటు షూటింగ్కు దూరంగా ఉంటా.. కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్కు వస్తా.. నిర్మాతలను క్షమాపణలు...
*తిరుమల, 2024 జులై 03: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని...
తిరుమల : *తిరుమల, 2024 జూలై 03: అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి...
తిరుమల : టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు సోమవారం సాయంత్రం పలు ఆలయాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆచార వ్యవహారాలు, ధార్మిక అధికారులపై సమీక్షించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలను కవర్ చేసేందుకు వెళ్లినా ఓ మీడియా ప్రతినిధిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ అండను చూసుకొని ఓవరాక్షన్...