ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం శోచనీయమన్నారు. మల్టీ లేటరల్...
ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదంటూ డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన పెట్టుబడి సాయం ఊసెత్తని కూటమి ప్రభుత్వం. దాంతో పంటలు వేయలేక ఆందోళనలో అన్నదాతలు ఇదేనా చంద్రబాబు,పవన్...
వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు.. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే, ఇద్దరికీ ఇద్దరు నరుక్కున్నారు.. నేను ఎంక్వయిరీ చేశా అంటున్న షర్మిల.. జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు అని అంటున్న చెల్లి షర్మిల…
ఎకో సెన్సిటివ్ జోన్లలో నివసించే ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏవైనా చర్యలు తీసుకున్నారా లేదా చేపట్టాలని ప్రతిపాదించారా అలా అయితే గత ఐదేళ్లలో కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలని రాష్ట్రాల వారీగా ఇవ్వగలరు అలా...
* సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంత కాలం ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణసంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని...
(ఆలమూరు) ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్ ను మంగళ గిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా...
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు....
వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక...
తిరుమల: 20.7.2024, జె అనిల్కుమార్, తిరుమల ప్రతినిధి AP టుడే న్యూస్ 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,134 మంది...