NALGONDA: మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా నల్గొండ పట్టణానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్న బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు గారి ఆధ్వర్యంలో వివిధ యాదవ...
Vijayawada: అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం : మంత్రి నారా లోకేష్
పశ్చిమ బెంగాల్ – డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో కాంచనజంగ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్...
సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. *ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.* ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ...
Vijayawada: ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్ చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే వాట్సాప్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో...
Hyderabad: ఓయో బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య హైదాారాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుండి దూకి సాయి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అనంతపురం...
DELHI : రెండు నెలల్లో పట్టాల పైకి వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు వందే భారత్ చైర్ రైళ్లకు కొనసాగింపు గా రానున్న వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో...
జమ్మూ – కాశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షునిగా శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేతకు, చంద్రబాబు గారు కీలక బాధ్యతలు అప్పగించారు.