Hyderabad: ఓయో బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య హైదాారాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుండి దూకి సాయి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అనంతపురం...
DELHI : రెండు నెలల్లో పట్టాల పైకి వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు వందే భారత్ చైర్ రైళ్లకు కొనసాగింపు గా రానున్న వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో...
జమ్మూ – కాశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షునిగా శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేతకు, చంద్రబాబు గారు కీలక బాధ్యతలు అప్పగించారు.
చిత్తూరు జిల్లా కుప్పo: రామకుప్పం మండలం పీఎం తండా గ్రామానికి చెందిన కన్నా నాయక కుటుంబానికి ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు నాయుడు 5 లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్థిక...
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ...
కర్నూలు: కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు,రంగు దారాలు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని...
బనగానపల్లి : రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లా కు విచ్చేసిన రోడ్లు భవణాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారినీ బనగాన పల్లె లోని వారి నివాసం లో పుష్పగుచ్చo...
నంద్యాల : మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ యన్ యం డీ ఫరూఖ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు టీడీపీ సీనియర్...