చిత్తూరు జిల్లా కుప్పo: రామకుప్పం మండలం పీఎం తండా గ్రామానికి చెందిన కన్నా నాయక కుటుంబానికి ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు నాయుడు 5 లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్థిక...
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ...
కర్నూలు: కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు,రంగు దారాలు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని...
బనగానపల్లి : రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లా కు విచ్చేసిన రోడ్లు భవణాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారినీ బనగాన పల్లె లోని వారి నివాసం లో పుష్పగుచ్చo...
నంద్యాల : మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ యన్ యం డీ ఫరూఖ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు టీడీపీ సీనియర్...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం.. బడుగుమాకనపల్లి వారపు సంత జాతీయ రహదారిపైనే నిన్నటి వారమే రద్దీతో ప్రజలు ఇబ్బంది లక్షల్లో ఆదాయం ఉన్న కనీస అవసరాలు సున్నా ఈ వారం ఒకసారి వీడియోలో...
చిత్తూరు జిల్లా కుప్పం.. రామకుప్పం మండలంలో వ్యక్తిపై ఏనుగు దాడి.. ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి… మృతుడు కన్నా నాయక్ గా గుర్తింపు.. పీఎంకే తండా వద్ద ఘటన..
ప్రజల కష్టాలు వినే ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగుడు, వైద్యం కోసం సాయం చేయాలని కోరగా, వీల్ చైర్...
న్యూ ఢిల్లీ : *త్వరలో ఏపీకి శుభవార్త* ఆంధ్రప్రదేశ్ లో BPCL రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రము మెగ్గు *దాదాపు 50 వేల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు* ఏపీ...