ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని , క్వింటాకు 3,300 గిట్టు బాటు ధర కల్పించాలని సిపిఐ నాయకులు రంగనాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. 1981-1983సంవత్సరం ఎస్ పి జి హస్కూల్ స్టూడెంట్స్ ఆనాటి గవర్నమెంట్ డాక్టర్ అభిబుల్లా అబ్బాయి నేటి నంద్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు కొత్తగా నియమితులై పదవీ...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం(కోసిగి) రిపోర్టర్: 100% అంగవైకల్యం కలిగిన 13 ఏళ్ల బాలుడికి పింఛన్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో నివాసం ఉండేటువంటి కుమ్మరి మల్లికార్జున తల్లిదండ్రులు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: మహనీయుల ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి మానసిక, శారీరక శిక్షణ అనేది వ్యక్తి జీవనానికి ఎంతో అవసరం. వ్యాయామాలు, యోగ, ఆటలు, కథలు మొదలగు అంశాల ద్వారా మానసిక శారీరక...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో .దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి టి.జి భరత్ విజయవాడ: దుర్గమ్మ ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని మొక్కుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ప్రజలకు కష్టం వస్తే ముందుగా సహాయం చేసేందుకు ఆర్యవైశ్యులు వస్తారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. విజయవాడలోని బసవపున్నయ్య విజ్ఞాన...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహణ. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. జిల్లాలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మొక్కజొన్నకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం చరిత్ర పై నూరాని మస్జిద్ వద్ద ధార్మిక సభ. సీరత్ వేడుకలో భాగంగా 6-10-24 ఆదివారం సాయంత్రం 6.30గం వీసీ కాలనీ,...