విజయవాడ; కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో...
కడప జిల్లా, మైదుకూరు, ఏపీ టుడే న్యూస్; ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదుకూరు నందు స్వచ్ఛత హై సేవా పక్షోత్సవాలు “స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత”-” పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత” అను కార్యక్రమంలో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని 69 వ పుట్టినరోజు వేడుకలను నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ . నంద్యాల పట్టణంలోని స్థానిక చాపిరేవుల గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరియు సర్పంచ్ కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో దివ్యాంగులకు చేయూతను ఇవ్వడం కోసం ఆరు వీల్ చైర్స్, వినికిడి సమస్య ఉన్న నలుగురికి నాలుగు వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో నాలుగు పతకాలు సాధించిన వారిని సత్కరించుకోవడం గర్వకారణం* *జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా* దేశం గర్వపడే స్థానంలో కర్నూలు జిల్లా క్రీడాకారిణి రేష్మా...
అనంతపురం జిల్లా ముదిగుబ్బ సర్కిల్, పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్ పాలెం సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై, పట్నం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో పాటు మూడు...
చిత్తూరు జిల్లా కుప్పం… ఏపీ టుడే న్యూస్: కుప్పం మండలంలోని వేటరాయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహా కోరారు… పేరటాసి మోసం...
కడప జిల్లా: మైదుకూరు, ఏపీ టుడే న్యూస్: గత వారం రోజుల నుంచి వరుసగా దారి దోపిడీలు, ఏటీఎం చోరీలు మరువక ముందే ఈ రోజు మైదుకూరు లో బంగారు దుకాణం లో భారీ చోరీ....