ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో దివ్యాంగులకు చేయూతను ఇవ్వడం కోసం ఆరు వీల్ చైర్స్, వినికిడి సమస్య ఉన్న నలుగురికి నాలుగు వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో నాలుగు పతకాలు సాధించిన వారిని సత్కరించుకోవడం గర్వకారణం* *జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా* దేశం గర్వపడే స్థానంలో కర్నూలు జిల్లా క్రీడాకారిణి రేష్మా...
అనంతపురం జిల్లా ముదిగుబ్బ సర్కిల్, పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్ పాలెం సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై, పట్నం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో పాటు మూడు...
చిత్తూరు జిల్లా కుప్పం… ఏపీ టుడే న్యూస్: కుప్పం మండలంలోని వేటరాయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహా కోరారు… పేరటాసి మోసం...
కడప జిల్లా: మైదుకూరు, ఏపీ టుడే న్యూస్: గత వారం రోజుల నుంచి వరుసగా దారి దోపిడీలు, ఏటీఎం చోరీలు మరువక ముందే ఈ రోజు మైదుకూరు లో బంగారు దుకాణం లో భారీ చోరీ....
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మానవులందరికీ భగవద్గీత పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్ భగవద్గీతను అనుసరిస్తే ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఎలా జీవించాలి అన్నది నేర్పుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,...
చిత్తూరు జిల్లా కుప్పం… కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో అక్రమంగా నిలువ ఉంచిన పటాసులను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ జి టి నాయుడు తెలిపారు. ఆవులనత్తం గేటు గ్రామ...
కడప జిల్లా : కడప కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో పనిచేస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి(86) ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రొద్దుటూరు లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన తిరుపతి అగ్రికల్చరల్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నూతన ప్రభుత్వ 100 రోజుల పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉదయం 47వ...