అనంతరం పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసిన రాష్ర్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీ కొంకతీ లక్ష్మి నారాయణ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల...
కరెంట్ షాక్ తో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురువ...
గైరాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు. పిజిఆర్ఎస్ కు 210 విజ్ఞప్తులు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను అత్యంత...
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం. కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 132 ఫిర్యాదులు . ప్రజా ఫిర్యాదుల...
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. గత ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని సాంకేతిక కారణాలవల్ల పరిహారం...
200 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సిద్ధం చేయండి. ఏపీ సేవా సర్వీసులను క్లియర్ చేయండి. స్వర్ణాంధ్ర@2047 క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. ఏపీ టుడే న్యూస్ బ్యూరో...
నగరపాలక సర్వసభ సమావేశం వాయిదా ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఈ నెల 8న జరగవలసిన నగరపాలక సర్వసభ్య సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు మేయర్ బి.వై. రామయ్య సోమవారం ఒక...
ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి....
విధుల్లోకి నూతన ఆర్ఐలు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో గత శుక్రవారం నగరపాలక నూతన ఆర్ఐలు నియమితులైన ఎస్.శేషాద్రి, ఎం.రాజు, ఎస్.తిప్పన్న, పి.భార్గవ, ఎం.నాగరాజు విధుల్లో చేరారు. సోమవారం అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణను...