తిరుమల:- • ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం. • ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు. • ఆగస్టు 9న...
తిరుమల, 2024, జూలై 31 డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగష్టు 2వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర...
తిరుమల రేపటి నుంచి నెలరోజులపాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో శుద్ది, మరమ్మతు పనులు నెల రోజులపాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ
*తిరుమల, 2024 జూలై 29: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి...
చిత్తూరు జిల్లా కుప్పం… మూడు రాష్ట్రాల కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడుపల్లి మండలం గుడివాంకలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆడికృతిక సందర్భంగా.వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.. ఆడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి...
*తిరుమల సమాచారం* 24-జులై-2024 బుధవారం నిన్న *23-07-2024* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,332* మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *25,202* మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.73* కోట్లు...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గురు పౌర్ణమి సందర్భంగా తమ గురువులను తోటి విద్యార్థులను ప్రియదర్శిని బాలవిహార్ కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్ర దేవ్...
తిరుమల: 20.7.2024, జె అనిల్కుమార్, తిరుమల ప్రతినిధి AP టుడే న్యూస్ 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,134 మంది...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం కొత్తపేట మండలం స్థానిక బోడిపాలెం వంతెన సెంటర్ లో వేంచేసియున్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరి అలంకరణలో...