ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పరిశ్రమల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి. జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. విజయవాడలో బుడమేరు ఉగ్రరూపంతో ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో వరద సహాయక చర్యల కోసం విజయవాడ వెళ్ళిన నగరపాలక రెండో బృందం శుక్రవారం విధుల్లో నిమగ్నం అయింది. రెండు బృందాలుగా విజయవాడకు 258 మంది సిబ్బంది వెళ్ళారు. వారు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక పార్క్ రోడ్డు లో గల బాల అకాడమీ మరియు రవీంద్ర విద్యాసంస్థలు అధినేత రవీంద్ర , మాధవిలత ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండ్...
ఆంధ్రప్రదేశ్ రేపు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు....
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మహిళ దారుణహత్య. నందికొట్కూర్ మారుతి నగర్ చెందిన మహిళ శాలు బీ (42 ) గురువారం అర్ధరాత్రి దారణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డిఎస్పి రామాంజి...
కడప జిల్లా జమ్మలమడుగు జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లి గ్రామంలో పన్నెండు సంవత్సరాలుగా కొండ,గుట్టలను చదును చేసుకుని తయారు చేసుకుని తమ సాగులో వున్న భూమిని ఆక్రమించి రోటికాడి పెద్దయ్య,రోటీకాడి చలపతి దౌర్జన్యం చేస్తున్నారు అని...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కాలనీవాసులు కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలంలోని పందిపాడు ఇందిరమ్మ కాలనీలో దాదాపు ఇక్కడ 2500 ఇండ్లు మంజూరయ్యాయి ప్రస్తుతం నివాసం ఉంటున్న కాలనీవాసులు 150 ఇండ్లు నివాసం ఉంటున్నారు...
రిపోర్టర్: జైదేవ్ కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మను మాథ్యూ అధ్యక్షతన...