ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: తుంగభద్ర నది తీరాన వెలసిన ప్రసిద్ధి పుణ్య క్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శుభుదేంద్ర తీర్థ స్వామీజీ 12వ చాతుర్మాస్య దీక్ష...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించండి. ఆసుపత్రికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు...
రిపోర్టర్: జైదేవ్ కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుండి తీసుకెళ్లిన విజయవాడ వరద బాధితులకు అందించిన సాయాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయులు యువ నాయకులు బండారు సంజీవ్...
Hyderabad: వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు...
రిపోర్టర్: జైదేవ్ కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుర్తుతెలియని వ్యక్తులు మీకు వాట్సాప్ కాల్ చేసి మనీ లాండరింగ్ కేసులో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని డబ్బు చెల్లించినట్లయితే ఈ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్. పంట రుణాలకు సంబంధించి 5,366 కోట్ల రుణాల లక్ష్యం. జిల్లాలో జిల్లాలో 2024 25 వార్షిక...
నగరంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం నిర్వహించే కెసి కెనాల్ వినాయక ఘాట్ను గురువారం కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జన ఘాట్ వద్ద ప్రారంభమైన పిచ్చి మొక్కల తొలగింపు, పరిశుభ్రత వంటి...
కడప జిల్లా జమ్మలమడుగు:సెప్టెంబర్05: గురుపూజోత్సవం నాడు గురువులను, పెద్దలను గౌరవించడం, ఘనంగా సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని పెద్దముడియం మండల విద్యాశాఖ అధికారులు చింతకాయల చౌడయ్య, శివ జ్యోతిలు పేర్కొన్నారు. గురువారం పెద్దముడియం మండల కేంద్రంలోని...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు...