ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకం ద్వారా పాఠశాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వడ్డించే ఆహార పదార్థాలు...
కడప జిల్లా జమ్మలమడుగు:సెప్టెంబర్03: జమ్మలమడుగు పట్టణంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) కార్యాలయం నందు మంగళ వారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ జమ్మలమడుగు బ్రాంచ్ యూనిట్ సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా...
కడప జిల్లా జమ్మలమడుగ( సెప్టెంబర్04): విజయవాడలో నది ప్రవాహం వల్ల వేలాది మంది ప్రజలు ఆహారం, ఆశ్రయం, నిత్యావసరాలకు నోచుకోలేని స్థితిలో ఉన్నారని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ విజయవాడ...
జమ్మలమడుగు( సెప్టెంబర్03): రాబోయే వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ప్రజలందరూ మట్టిగణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ప్రభుత్వాసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ రాఫిక్ పాషా తెలిపారు. ఈరోజుడివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప జిల్లా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మట్టి గణపతి ప్రకృతిహితమే పండగల పరమార్థం. మట్టి విగ్రహం తీసుకురావడం వల్ల వాతావరణానికే కాదు, ఆరోగ్యానికీ మంచిదని , నంద్యాల పట్టణంలోని ఆత్మకూరుబస్టాండ్ సమీపం లోని బాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి.సిపిఐ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. 2024 సెప్టెంబర్ 1 నుండి 6 వరకు సి.పి.ఐ. దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయండి. సిపిఐ...
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట కూడా భారీ వర్షాలతో ఊర్లు కు ఊర్లు...
రిపోర్టర్: జైదేవ్ కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం విజయవాడ వరద బాధితుల సహాయం కోసం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కిట్లను పంపించడం జరిగింది....
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటీ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో...