వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు శుక్రవారం నలుగురు వైసిపి కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకోగా, శనివారం ఉదయం మరో ముగ్గురు వైసిపి కౌన్సిలర్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్వయానా వారి ఇంటి వద్దకు వెళ్లి...
తిరుపతి :- ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమస్యకు చక్కని పరిష్కారం లభించింది .ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. ఎస్సి రిజర్వేషన్ వర్గీకరించి అదే వరుసలో...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రిపోర్టర్ : శంకర్ కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళలు, మహిళా సంఘాలకు...
Delhi:- *మంగళగిరి ఎయిమ్స్ కి తగినన్ని నిధులు ఇవ్వండి* *స్విమ్స్ ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన వైద్య సంస్థగా గుర్తించండి* *శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హోదా కల్పించాలి* *హెల్త్...
టీటీడీకీ కీలక ఆదేశాలు తనను తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది… తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం టిడిపి నియోజకవర్గ సాంస్కృత విభాగం ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది దళిత వాయిస్ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉందుర్తి...
కాకినాడ సిటీ,01 ఆగస్ట్: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ...
Delhi; నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ చర్చలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలను గౌరవ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు....
తిరుమల రేపటి నుంచి నెలరోజులపాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో శుద్ది, మరమ్మతు పనులు నెల రోజులపాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ