రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం టిడిపి నియోజకవర్గ సాంస్కృత విభాగం ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది దళిత వాయిస్ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉందుర్తి...
కాకినాడ సిటీ,01 ఆగస్ట్: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ...
Delhi; నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ చర్చలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలను గౌరవ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు....
తిరుమల రేపటి నుంచి నెలరోజులపాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో శుద్ది, మరమ్మతు పనులు నెల రోజులపాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు, వినియోగదారులకు కొబ్బరి వివిధ కొబ్బరి ముడి భాగాలతో హస్తకళల శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిందా అలా అయితే జిల్లాల వారీగా గత మూడేళ్లలో...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సరికి ప్రభుత్వం ఖజానాలో పైసా కూడా లేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మండలంలో పెండింగ్లో ఉన్న నాడు – నేడు,జల్జీవన్ మిషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం అన్నదాతలపై పకృతి వైపరీత్యాలు కన్నెర్ర చేస్తున్నాయని, ఇటీవల కాలంలో సంభవించిన వరుస తుఫాన్లు వరదల వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ...
*తిరుమల, 2024 జూలై 29: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి...