తూర్పుగోదావరి జిల్లా… ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు, హత్యలపై వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. రాజ్భవన్కు వెళ్లిన వైయస్ జగన్ గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో...
* సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంత కాలం ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణసంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని...
(ఆలమూరు) ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్ ను మంగళ గిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా...
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు....
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు మట్టపర్తి వారి పాలెం గ్రామానికి చెందిన...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గురు పౌర్ణమి సందర్భంగా తమ గురువులను తోటి విద్యార్థులను ప్రియదర్శిని బాలవిహార్ కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్ర దేవ్...
వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక...
ఓడలరేవు బివిసి ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులకు ఎక్కించుకుని సాయంత్రం తిరిగి వెళుతున్న బివిసి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మండలం సరిపల్లి గ్రామం వచ్చేటప్పటికి స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువలోకి...