తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం తిరుపతిలోని తన నివాస గృహంలో బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వివరణ తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న ఓ భక్తుని ఆహారంలో “జర్రి” రావడం...
విజయవాడలోని ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా...
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం విద్యానగర్ లో ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సిసి నావెల్ యూనిట్ ఆధ్వర్యం లో ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం లో పాల్గొన్న కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్...
Amaravati : ప్రజారాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు గారి పర్యటన. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం.
వ్యవసాయం, రైతాంగం సమస్యల పట్ల జగన్ ఐదేళ్లపాటు నిర్లక్ష్యం వహించారు. ఖరీఫ్ పంటకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం- మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి: రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
(Audio file 🗄️) AUD-20240620-WA0161 చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు.. అధికారం కోల్పోయిన టీడీపీ నేతల పై కొనసాగుతున్న బెదిరింపులు.. ఎలాగైనా టీడీపీ నేత బాలును చంపేస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్...
పాలసముద్రం: వాంతులు విరోచనాలు వచ్చిన ప్రజలను పలకరించిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమనేని చిట్టిబాబు. అలాగే డాక్టర్లు ప్రత్యేక వైద్యం చేయాలని దానికి కావాల్సిన వసతులు కల్పిస్తామని తెలిపారు.