అమరావతి :- అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం...
చెన్నై: అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాధురి తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్లో తన బీఎండబ్ల్యూ...
గత జగన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారు. 2014-19 మధ్యలో...
తిరుమల: జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
తిరుమల లో లడ్డు తయారీ మరియు వసతి గృహాల తనికీ చేసిన టీటీడీ EO .
రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదు ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదు జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు *నీటి...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు..
ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డును ఆక్రమించుకున్నా జగన్… తన ఇంటి పక్కన నివసించే ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే నివసించే ఒక డాక్టర్ గారు చెబుతున్నారు వినండి.
శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి – జాతర తరువాత నాలుగవ వారం మంగళవారం అనగా ఈరోజు నెమలి పించములతో అమ్మవారికి అలంకరణదర్శనం